సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ పట్టణంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగసభ ఏర్పాట్లును ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారె�
“చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి..ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వా
‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి’ అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్�
2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నార
‘ఎన్నికలు రాగానే ఆగం కాకుండా.. రాయేదో రత్నమేదో గుర్తించాలి.. ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖార�
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఎన్నికల ‘ప్రజా ఆశ్వీరాద’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనుకున్న లక్ష్యానికి మంచి ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో న�
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నార�