BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kodad, BRS Party President KCR, KCR, Praja Ashirvada Sabha at Kodad, Praja Ashirvada Sabha,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమ�
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. ర�
బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్పార్కు వేదికగా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల �
జుక్కల్ చౌరస్తాలో నేడు (సోమవారం)నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హన్మంత్షిండే కోరారు. ఈ మేరకు కొనసాగుతున్న ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం. నా బలగం.. అని వారి కృషి ఎన్నడు మరువలేనిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంల�
CM KCR | పేదలు, రైతుల సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్నారు. అసెంబ్
CM KCR | కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అబద్ధాలకు కనీసం సిగ్గుండదా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించ�
CM KCR | కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఒక్కటై.. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
సీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మా
పొలం గట్టున కిక్కిరిసిన జనం.. అల్లంత దూరం నుంచి డాబా ఎక్కి మరీ కేసీఆర్ను చూసి మురిసింది తెలంగాణ పల్లె.. అభిమాన నాయకుడి మాట వినేందుకు ట్రాక్టర్లపై చీమల దండులా తరలివచ్చిన జనం.. కేసీఆర్ మాట్లాడుతుంటే ఒకటే ఈ�
ఏండ్లుగా వెనుకబడి ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండున్నరేండ్లలోనే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
CM KCR | నేడు తండాలు ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీతో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | పూటపూటకో పార్టీ మారేవారికి అవకాశం ఇస్తే ప్రజలు ఓడిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్రెడ్డిని గెలిపించాలని క