‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్య�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ భారీ సక్సెస్ అయి�
ఉవ్వెత్తున కదలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం జాతరను తలపించించి. చేతిలో గులాబీ జెండా, మెడలో కండువాతో సభకు హాజరైన యువత ‘కొత్త’ ఊపును తీసుకొచ్చింది. వాహనాలన్నీ సభా ప్రాంగణం వైపు పరుగులు పెట్టడంతో రెట్టి
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నగరంతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజలు, బీఆర్ఎస్ నాయ�
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నగర ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై నీరాజనం పలికారు. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు �
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�
CM KCR | ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్న�
CM KCR | బీఆర్ఎస్ది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని పిల
CM KCR | తరతరాల నుంచి అణచివేతకు, వివక్షకు గురైన జాతి దళిత జాతని.. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వారి కోసం స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకువచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగ�
CM KCR | గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్కా నీరు రాకపోయేదని గుర్తు చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మలి విడుత ఎన్నికల ప్రచారం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి మొత్తం 54 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. ఈ నెల 13 నుంచి రెండో విడుత ప్రచారానికి శ్రీకారం చుడుతున్న ఆయన, 17వ తేదీ నుంచి ఏడు చోట్ల సభల్లో పాల్గొననున్�
ఆర్మూర్ పట్టణ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. దారులన్నీ సిద్ధులగుట్ట బాటపట్టాయి. గులాబీ జెండ�
పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎన్నిక ప్రచార ప్రజా ఆశీర్వాద సభకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలు హోరెత్తారు. నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్ మండలాలతోప
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహ�