‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో కాగజ్నగర్ పట్టణంలోని మూతపడిన పేపర్ మిల్లును తిరిగి తెరిపించిన.., అందుకోసం ఎన్నో యాజమాన్యాల దగ్గర తిరిగిని.., నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్న.., నన్ను నమ్మి మూడుస
చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అనుకున్నదాని కన్నా రెట్టింపు సం ఖ్యలో ప్రజలు తర�
కాంగ్రెసోళ్లు ఇవ్వాళ డబ్బుల కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడగొట్టారు. మన బెల్లంపల్లిలో ఉన్నవాళ్లము తెలివ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Peddapalli, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Peddapalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Peddapalli,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manthani, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manthani, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manthani
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Chennur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Chennur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Chennur,
సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. సోమవారం మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన అధినేతకు నీరాజనం పలికారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలు గ్రాం�
మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల నుంచి ప్రజలు, శ్రేణులు ఉప్పెనలా తరలిరాగా, సభా ప్రాంగణం జన జా�
‘ఓటు వజ్రాయుధం. మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా, అడ్డగోలుగా కాదు.. ఆలోచించి, రాయేదో.. రత్నమేదో తెలుసుకొని ఓటేయాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం �
మండలంలోని చెల్పూర్ గ్రామాన్ని రూ. 7 కోట్లతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు, ఎంపీటీసీ చెన్నూరి రమాదేవీ మధుకర్
CM KCR | పేదల సంక్షేమం ఎవరైనా ఆలోచించారా? పేదింటి పిల్ల పెళ్లికి లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమన్న ఆలోచించిందా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్�
CM KCR | బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.