BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narsampet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narsampet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narsampet,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Burgampad, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Burgampad, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Burgampad,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dammapet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dammapet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dammapet,
అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దమ్మపేట మల్లారం రోడ్డులో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మా
ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జనం ఉవ్వెత్తున కదలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మెడలో కండువా.. చేతిలో గులాబీ జెండాతో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ వనాన్ని త
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లె�
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
‘ఎన్నికలు అనంగనే వచ్చే టూరిస్టులు కావాల్నా.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే పెద్ది సుదర్శన్రెడ్డి కావాల్నా ఆలోచించాలె’ అని నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ శివారు సర్వాపురంల�
దారులన్నీ నర్సంపేటలోని సీఎం కేసీఆర్ సభకే వెళ్లాయి. పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లు, ఆ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 17న జమ్మికుంటకు రానున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పా�
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి ద
జనసందోహంతో నర్సంపేట నాట్యమాడగా.. భద్రాచలం దద్దరిల్లింది. పినపాక గులాబీమయమైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జాతర సాగింది.
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమ మని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, బీఆర్ ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. సోమవారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడ కండ్ల బీఆర్ఎస్ పార్టీ క�