CM KCR | ‘రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్�
CM KCR | రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మం�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పా�
CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా
Minister Errabelli | సీఎం కేసీఆర్ దయ, మీ ఆశీర్వాదంతో పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Min
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narsampet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narsampet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narsampet,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Burgampad, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Burgampad, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Burgampad,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dammapet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dammapet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dammapet,
అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దమ్మపేట మల్లారం రోడ్డులో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మా
ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జనం ఉవ్వెత్తున కదలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మెడలో కండువా.. చేతిలో గులాబీ జెండాతో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ వనాన్ని త
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లె�
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
‘ఎన్నికలు అనంగనే వచ్చే టూరిస్టులు కావాల్నా.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే పెద్ది సుదర్శన్రెడ్డి కావాల్నా ఆలోచించాలె’ అని నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ శివారు సర్వాపురంల�