CM KCR | ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హ
CM KCR | గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్య
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Ibrahimpatnam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Ibrahimpatnam, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Ibrahimpatnam,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Haliya, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Haliya, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Haliya,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Palakurthy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Palakurthy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Palakurthy
CM KCR | గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర�
మండలకేంద్రంలోని గాంధీనగర్ వద్ద ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల
నగరంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బిగాల గణేశ్గుప్తా మంగళవారం పరిశీలించారు. సభ వద్ద చేయించాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.
బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ పట్టణం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్లో నిర్వహించనున్న సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న సందర్భంగా గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సా
తెలంగాణ రాష్ర్టాన్ని ముంచిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మంచిరెడ్డి కిషన�
తొర్రూరులో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు మేరకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ర్యాలీగా బయ�