శాసనసభ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క బుధవారం తేలింది. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. �
అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు బోధన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో బోధన్ పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి.
ఎల్లారెడ్డి పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం అశేషంగా తరలివచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు
రాష్ట్రమంతటా బలంగా పింక్ వేవ్ కనిపిస్తున్నదని, మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బు�
బోధన్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుధవారం బోధన్ పట్టణ శివారులో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆశీర్వ
డిచ్పల్లిలోని గాంధీనగర్ వద్ద నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాస్థలికి సమీప దూరంలోనే సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సీ
‘మొన్ననే మీ మెదక్కు వచ్చిన. అప్పుడు మీరు చానా కోరికలు కోరిండ్రు. మీరు కోరిన కోర్కెలు అన్నీ తీర్చిన. రింగ్రోడ్ మంజూరు జేసిన. రామాయంపేట రెవెన్యూ డివిజన్ జేసిన. రామాయంపేటకు జూనియర్ కళాశాల ఇచ్చిన. పద్మాద
మెదక్ పట్టణం జనంతో హోరెత్తింది. పట్టణానికి వచ్చే రోడ్లన్నీ కికిరిసిపోయాయి. బుధవారం జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్య�
మీ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచానని మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌ
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98శాతం పూర్తయ్యాయి. మళ్లీ అధికారంలోకి రాగానే నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. త్వరలోనే సాగు నీరు అందిస్తాం. తద్వారా లక్షల ఎకర�
తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పా
తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పా
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రామాయంపేట పట్ట ణం నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’కు భారీగా ప్రజలు తరలి వెళ్లారు. బుధవారం పట్టణంలోని కేసీఆర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీతో పాటు మహిళలు వందలాదిగా తరలివెళ్లారు.