CM KCR | అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ మహనీయుడిని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని.. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదంటూ విమర్శల�
CM KCR | సూట్కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా? నిఖార్సైన నాయకులు కావాల్నా..? నిర్ణయించాల్సింది ప్రజలేనని సీఎం కేసీఆర్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నార�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narayanpet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narayanpet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narayanpet,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Makthal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Makthal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Makthal
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gadwal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gadwal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gadwal,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Devarakadra, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Devarakadra, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Devarakadra,
గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న భీమా ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి, సహకారంతో సాధించుకున్నామని, ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పను
గతంలో మీరు ఆశీర్వదించడం వల్లే నేను గద్వాల ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను మరోసారి ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అయిజ రహదారిలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్ర�
మండల కేంద్రం నుంచి మండల అధ్యక్షుడు ఎ ల్లారెడ్ది అధ్వర్యంలో సోమవారం మఖ్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం ప్రజా అశీర్వాద సభకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అభిమానులు మం డల పార్టీ నాయకులు కార్యకర
టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�
మక్తల్ మున్సి పాలిటిలోని ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డులో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు 1వ వార్డు కౌన్సిలర్ శ్వేతా విష్ణేవర్ధన్రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ జగ్గలి రాము లు, 5వ వార్డు కౌన్స్లర్�
ఎక్కడ చూసినా గులాబీ ప్రభంజనమే.. అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జన ప్రవాహం కదిలింది.. వేలాదిగా జనం, బీఆర్ఎస్ శ్రేణులు కదలగా.. జన సునామీని తలపించింది.. అభిమాన నేత, ప్రగతి ప్రదాతను కేసీఆర్ను చూసేందుకు ఉప్పెనల�