టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�
మక్తల్ మున్సి పాలిటిలోని ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డులో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు 1వ వార్డు కౌన్సిలర్ శ్వేతా విష్ణేవర్ధన్రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ జగ్గలి రాము లు, 5వ వార్డు కౌన్స్లర్�
ఎక్కడ చూసినా గులాబీ ప్రభంజనమే.. అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జన ప్రవాహం కదిలింది.. వేలాదిగా జనం, బీఆర్ఎస్ శ్రేణులు కదలగా.. జన సునామీని తలపించింది.. అభిమాన నేత, ప్రగతి ప్రదాతను కేసీఆర్ను చూసేందుకు ఉప్పెనల�
నల్ల సూర్యుల ఆశాకిరణం, సింగరేణి ప్రగతి ప్రధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(మంగళవారం) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించను న్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి,
పాలమూరును సర్వనాశనం చేసింది.. గంజి కేంద్రాలు పెట్టించే గతి తెచ్చిన పార్టీ కాంగ్రెస్సే.. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండ ఆగం చేసి కరువుపాలు చేసిన పార్టీ అదే.. గద్వాలను గబ్బుపట్టించింది
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Khammam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha at Khammam, BRS Party President KCR, Praja Ashirvada Sabha, Khammam
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kothagudem, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kothagudem, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kothagudem
ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస
బీఆర్ఎస్ పార్టీ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమం వైపే ఉంటుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ప్రజా �
ఉత్సాహం ఉరకలేసింది.. అభిమానం ఉప్పొంగింది.. జనకెరటం ఉవ్వెత్తున ఎగసింది.. వెరసి ఉద్యమ గుమ్మం జన సంద్రమైంది. గులాబీ దళపతి కేసీఆర్ సభకు ఖమ్మం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి ప్రధాత కేసీఆర్ను
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది.అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆశ్వీరాద సభలు’
‘ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదు. ఇక్కడి ప్రజలు విజ్ఞులు, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలి. అభ్యర్థితోపాటు అభ్యర్థి వెను�