అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభకు జనం బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చి జైకొట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం వస్తారని చెప్పినప్పటికీ.
నన్ను నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు గెలిపించారు. మరోసారి మీ బిడ్డగా మీ ముందుకొచ్చా. ఈసారి కూడా ఆశీర్వదిస్తే నా జీవితం మొత్తం నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తా. పేద కుటుంబంలో పుట్టిన నాకు రాజకీయ అవకాశం కేస�
బాల్కొండ నియోజకవర్గ రైతులు గతంలో నీళ్లు, కరెంటు కోసం ఎన్నో తిప్పలు పడ్డారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎస్సారెస్పీ పునర్జీవం, ఎత్తిపోతల పథకాలు, వాగ�
కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించేందుకు అవకాశమిస్తే 55 ఏండ్ల పాటు ప్రజలను పీల్చుకుని తిన్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వారిని నమ్ముకుంటే కారు చీకట్లు, పాము కాట్లు, కరెంట్
Minister Koppula | గతంలో తాగు, సాగు నీరు లేక ధర్మపురి నియోజకవర్గం(Dharmapuri constituency) అల్లాడింది. సీఎం కేసీఆర్ అధకారంలోకి వచ్చాక ధర్మపురి అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Yellandu, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Yellandu, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Yellandu,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Sathupalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Sathupalli, CM KCR, Praja Ashirvada Sabha, Sathupalli,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరులో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సూపర్ సక్సెస్ అయ్యింది. సభలో ముఖ్యమంత్రి కే�
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో నాయకులు,
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ జరగనున్నది.
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుంది.. దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు ఆగిపోతయ్.. కరెంట్ కష్టాలు మొదలైతయ్.. ధరణి పోర్టల్ ఉండదు.. భూములకు భద్రత ఉండదు.. కాంగ్రెస్ పార్టీకి చెం�
‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ.. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నా బిడ్డలాంటి హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చార
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నర