పాన్ ఇండియన్ సంస్కృతి పెరగడంతో భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాల్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ అగ్రనాయికలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగ�
పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. అందులో ప్రభాస్ 25వ సినిమా ఒకటి.ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సన్నీ ఆయన సోదరుడు లక్ష్మణుడ�
సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు వెళ్లడం కామన్. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు మహేష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందనే వ�
అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘బాహుబలి’ సిరీస్తో పాన్ఇండియా హీరోగా ఇమేజ్ను సంపాదించుకున్న ఆయన గత ఏడాదిగా భారీ చిత్రాల్ని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండ�
Prabhas 25 | Spirit | ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ స్టార్. అందుకే ఈయన ఏం చేసినా కూడా అందరి కళ్లు దానిపైనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న�
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ బాహుబలి కంటే ముందు టాలీవుడ్లో ఈయన్ని స్టార్గా మార్చిన దర్శకుడు కూడా రాజమౌళినే. 16 ఏళ్ల కింద వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమా స
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam) . అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 12న వస్తుందని, ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ విడుదల వాయిదా వేస్తున్నట్టు వార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… తన పెద్దనాన్న కృష్ణ రాజు తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఛత్రపతి సినిమాతో కెరీర్లో సాలిడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. బ�
బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్గానే ఉంటుంది.. ఇదీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటో షేర్ చేస్తూ చేసిన కామెంట్ ఇది. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్త�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్..సలార్, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నారు.ఇక నాగ్ అశ్విన
రోహిత్ హీరోగా పునరాగమనం చేస్తున్న చిత్రం ‘కళాకర్’. శ్రీను బందెల దర్శకుడు. వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ను ఆదివారం అగ్రహీరో ప్రభాస్ విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మ�