ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న చిత్రం సలార్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందీ చిత్రం.
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు రాధేశ్యామ్. పాన్ ఇండియా కథాంశంతో రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ �
ఈ కాలం నాటి కుర్ర హీరోలు అందరు ఆరుపలకల దేహంతో ఆడియన్స్ను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో బన్నీ సిక్స్ ప్యాక్ ట్రెండ్ స్టార్ట్ చేయగా, ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు యంగ్ ర�
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది. నిన్న మొన్నటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి ఇలా సడెన్గా తుదిశ్వాస విడవడం బాధకు గురి చేస్తుంది. మహేష్ బ�
‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిచయమైంది కృతిసనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది. సుదీర్ఘ విరామం త�
యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి సమస్యలు తలెత
కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా కుదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ వలన ఎందరో బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా బారిన పడ్డవారు వైద్యం అందక లబోదిబోమంటున్నారు. ఇలాంటి వా�
యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు.ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం
ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్