ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్ర�
దేశ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధి
కార్తీతో ఖైదీ సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్హాసన్తో విక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సిని�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ | మాస్టర్తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టోరీతో సినిమాలు చేస్తున్నాడు.
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జరిగింది కూడా ఇదేమరి. అందుకే అక్కడ అల్లు శిరీష్ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు తక్కువ వ్యూవర్ షిప్ వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్�
పీరియాడిక్ సినిమాలు ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గతంలోకి తీసుకెళ్లి నాటి కాలమాన పరిస్థితుల్ని, సంస్కృతిని కళ్లకు కడతాయి. ప్రభాస్ సరసన తాను నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ప
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయిం�
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రాలు వచ్చ�
ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సలార్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ప్�