టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది. నిన్న మొన్నటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి ఇలా సడెన్గా తుదిశ్వాస విడవడం బాధకు గురి చేస్తుంది. మహేష్ బ�
‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిచయమైంది కృతిసనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది. సుదీర్ఘ విరామం త�
యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి సమస్యలు తలెత
కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా కుదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ వలన ఎందరో బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా బారిన పడ్డవారు వైద్యం అందక లబోదిబోమంటున్నారు. ఇలాంటి వా�
యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు.ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం
ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్
గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి �
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. సీఎంలు వంటి వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుంటే పరిస్థిత�
కరోనా మహమ్మారి కల్లోలంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కొందరు తమ పనులను పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడుతున్నాయి. అయితే నాని లాంట
ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ �