మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన సీత పాత�
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లోనే తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. వరస సినిమాలు కమిట్ అవుతూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇలాంటి సమయంలో తన గురించి కాకుండా పక్క హీరోల గురించి ఆలోచించే �
కెరీర్ తొలినాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వేగాన్ని పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబ�
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీ�
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్ర�
దేశ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధి
కార్తీతో ఖైదీ సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్హాసన్తో విక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సిని�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ | మాస్టర్తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టోరీతో సినిమాలు చేస్తున్నాడు.