రాధే శ్యామ్ (Radhe Shyam) నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ (Aashiqui Aa Gayi Teaser)హిందీ సాంగ్ టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా తెలుగు సాంగ్ టీజర్ నగుమోము తారలే (NagumomuThaarale Teaser) అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రీసెంట్గా ‘ఈ రాతలే..’ అంటూ
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులముందుకు రానుంది. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా తాలూకు కొత్త పోస్ట�
బాలీవుడ్ (Bollywood) హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) తన సహనటుడిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంతకీ ఆ కోస్టార్ ఎవరనుకుంటున్నారా..? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ (Prabhas).
అగ్ర హీరో ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసుకొని సంక్రాంతికి విడుదలకానుంది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ షూటింగ్ జూలైలో ప్రా
బాహుబలిగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా రేంజ్ను పెంచడంలో భాగమైన కథానాయకుడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ బాహుబలిగా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నట
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ గాసిప్ బీటౌన్లో చక్కర్లు కొడుతోంద�
బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ప్రభాస్కు అభిమానులంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఫాలోవర్లు, ఫ్యాన
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఇటలీ నేపథ్యంలో వింటేజ్ లవ్స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల�
బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కరోనా వలన ఈ మూ�
prabhas adipurush | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్..శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. సీత �
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈచిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఏళ్లు పడ�
చిత్రసీమలో పుష్కర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఈ ప్రస్థానంలో ఓ నటిగా ఎంతో నేర్చుకున్నానని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవించాలని అవగతమైనదని చెప్పింది. పె
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గురించి ఎవరైన తప్పుగా కామెంట్ చేసిన లేదంటే ప్రభాస్కి సంబంధించిన ఏదైన విషయంలో రాంగ్ స్టేట్మెంట
తాజా టాలీవుడ్ (Tollywood)హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radheshyam). కాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.