అమరావతి: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సినీ నటుడు మహేశ్బాబు, నమత్రశిరోద్కర్కు ప్రముఖులు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఏపీలో సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్తో చర్చించేందుకు గాను ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట నుంచి విమానంలో విజయవాడకు బయలు దేరారు. సందర్భంగా విమానంలో మహేశ్బాబుకు 17వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న పోటోలను చిరంజీవి తన ట్విటర్లో పోస్టు చేశారు.