గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి �
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. సీఎంలు వంటి వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుంటే పరిస్థిత�
కరోనా మహమ్మారి కల్లోలంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కొందరు తమ పనులను పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడుతున్నాయి. అయితే నాని లాంట
ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ �
మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన సీత పాత�
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లోనే తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. వరస సినిమాలు కమిట్ అవుతూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇలాంటి సమయంలో తన గురించి కాకుండా పక్క హీరోల గురించి ఆలోచించే �
కెరీర్ తొలినాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వేగాన్ని పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబ�
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీ�