మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ విరామం తర్వాత ఆమె తిరిగి షూటింగ్స్కు ఉత్సాహంగా హాజరవుతోంది. ఇటీవలే తెలుగులో ప్రభాస్తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాలుపంచుకుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రార�
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగ�
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు సుబ్బరాజు. ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ చిత్రాల్లో పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తన
కరోనా రెండో దశ ఉధృతి వల్ల దాదాపుగా రెండు నెలల నుంచి సినిమా చిత్రీకరణలు మొత్తం ఆగిపోయాయి. ఇందులో అగ్ర కథానాయకులు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్లున్నాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస�
ప్రభాస్ ఎక్కడ.. సమంత ఎక్కడా..? ఈ ఇద్దరికి ఎక్కడ పోలిక ఉందబ్బా అనుకుంటున్నారు కదా..? ప్రభాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. మరోవైపు సమంత కూడా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది.
పాన్ ఇండియాస్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయిక.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. గోపీకృష్ణమూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే క�
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా అవకాశం రానప్పుడు నిరూపించుకునే చాన్స్ కూడా లేదు.
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల్ని, సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. రెండుకోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు �
కరోనా మహమ్మారి సెలబ్రిటీల ఎంజాయ్మెంట్కు అడ్డుగా నిలిచింది. కరోనా లేకపోయింటే రెండు నెలలకొకసారి విహార యాత్రలకు వెళుతూ అక్కడ దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసేవారు. కాని
‘బాహుబలి’ చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్ అగ్రదర్శకులు సైతం ప్రభాస్తో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్