బాహుబలి తర్వాత యూనివర్సల్ రేంజ్లో క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ (Prabhas) తో సినిమా తీయాలంటే మినిమం రూ.300 కోట్ల బడ్జెట్ అయినా ఉండాల్సిందే. రాధేశ్యామ్ (Radhe Shyam) కూడా 300కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నట్టు ఇప్ప
ఒక సినిమా హిట్టైన ఫ్లాప్ అయినా ఆ చిత్ర హీరో-దర్శకుల మధ్య స్నేహం ఏర్పడటం సర్వ సాధారణం. అందులో టాలీవుడ్లో ప్రభాస్-రాజమౌళి ఫ్రెండ్ షిప్ ఒకటి. వీళ్లిద్దరి మధ్య 'ఛత్రపతి' సినిమా నుంచే మంచి స్నేహ
అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సలార్’ నుంచి ఆశ్చర్యపరిచే ఒక్కో విషయం బయటకొస్తున్నది. ఈ సినిమా ఒక భాగంగా ఉంటుందా రెండు భాగాలుగా ఉంటుందా అనే విషయాన్ని ప్రభాస్ వెల్లడించడానికి నిరా�
Highest Pre release business movies | ఒకప్పుడు తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటితే అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియన్ సినిమాల స్థాయికి జరగడంతో బిజినెస్ కూడా అలా
Krishnamraju | కొన్ని రోజులుగా సీనియర్ నటుడు, హీరో ప్రభాస్ ( Prabhas ) పెదనాన్న కృష్ణంరాజు బయటికి రావడం లేదు. ఆ మధ్య రాధే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించినా కూడా కుర్చీకి మాత్రమే పరిమితం అయ్యారు. అప్పుడు ఆయనక�
Radhe shyam Pre Release Business | ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రాధే శ్యామ్. ఇండియాలో ఇప్పటివరకు చూడనంత గ్రాండ్గా వస్తున్న లవ్ స్టోరీ ఇది. ఒక రకంగా ఈ సినిమాను ఇండియన్ టై
యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ (Radhe Shyam) మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నారు. చాలా కాలం తర్�
Prabhas | సాధారణంగా సినిమా షూటింగ్స్లో ఫైట్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దర్శక నిర్మాతలు. అలాగే ఫైట్ మాస్టర్స్ కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా
యాక్షన్ చిత్రాలు ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథలో నటించడం కిక్ ఇచ్చిందని అన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఈ సినిమాను థ్రిల్లర్ లవ్స్టోరిగా అభివర్ణించారాయన. ఈ సినిమా మార్చి 11�
ఏపీలో టికెట్ ధరలు (AP Movie Ticket Prices) పెంపునకు సంబంధించిన జీవోపై టాలీవుడ్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో..హీరో ప్రభాస్ (Prabhas) చేసిన కామెంట్స్ ఆ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 8 మిలియన్లకు చేరుకుంది.
అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని త