పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ భారీ ధరకు విక్రయించింది.
The Kashmir Files | కాలం కలిసిరాకపోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. విడుదలకు ముందు వరకు కూడా ఈ సినిమా గురించి ఇండియా అంతా మాట్లాడుకుంది. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా లవర్బాయ్ పాత్రలో నటించాడు.
'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో ఈయన ముందువరుసలో ఉంటాడు.
Prabhas | ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి బయటి హీరో ఒకడు వచ్చి బాలీవుడ్లో జెండా పాతుతుంటే అక్కడ వాళ్లు చూస్తూ కూర్చుంటారని ఎవరు అనుకోరు. పైగా హిందీ ఇండస్�
ప్రభాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడున్నరేళ్లు అయింది. ఎప్పుడెప్పుడు అభిమాన హీరోను వెండి తెరపై చూస్తామా అని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
తండ్రి రెబల్ స్టార్, అన్నయ్య పాన్ ఇండియా స్టార్. కుటుంబంలో అంతా సినిమా వాతావరణమే. ఆమె అడుగులూ అటే పడ్డాయి. అలా అని, అండ ఉందని అనుకోగానే ప్రొడ్యూసర్ కాలేదు. సినిమా ప్రొడక్షన్లో కోర్సులు చేసింది
ప్రేమకు, విధికి జరిగిన యుద్ధమే రాధేశ్యామ్ అంటూ దర్శకుడు రాజమౌళి చెప్పిన వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభమవుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలతో తన శిష్యుడు విక్రమాదిత్య (ప్రభాస్) గురించి గురువు పరమహంస (కృష్ణంరాజు) �
రాధేశ్యామ్ (Radhe Shyam)శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రభాస్ టీంకు గుడ్ న్యూస్ అందించింది.