కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'సలార్' (Salaar). పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూన�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ 'రాధేశ్యామ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ప్రభాస్ను వెండితెరపై
అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. వాటిలో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ అందరి దృష్టిని ఆకర్షిస�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామ
Radhe Shyam Movie Collections | రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ రాధే శ్యామ్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. ముఖ్యంగా ప్రభాస్ను
ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. నెక్ట్స్ ఆది పురుష్ (Adipurush) సినిమాతో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. పురాణేతిహాసం రామాయణం ఆధారంగా వ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్ను
గత శుక్రవారం థియేటర్లు 'ఆర్ఆర్ఆర్'తో నిండిపోయాయి. ఏ థియేటర్లో చూసిన ట్రిపుల్ఆర్ బొమ్మే. ఈ క్రమంలో ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలేంటో ఒక సారి చూద్ధాం.
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. అందులో మారుతి ప్రాజెక్ట్ కూడా ఒకటి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్నీల్ రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నదీ సినిమా. భావోద్వ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన లేటెస్ట్గా నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.