సూర్యాపేట అసెంబ్లీ నియోజకర్గ ఫలితం సాఫీగా సాగింది. రెండు మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో బీఆర్ఎస్ మెజార్టీ కనబర్చి విజయాన్ని సాధించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్�
పదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత ప్రగతి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు ప�
‘విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశాను. బతుకు దెరువు కోసం లాయర్ వృత్తి చేపట్టాను. పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ ఉద్యమం వైపు నడిచాను. 14 ఏండ్లపాటు కేసీఆర్ వెంట ఉండడంతో ఎన్నో జీవిత, రాజకీయ విషయాలు నేర్చుకున్�
బీఆర్ఎస్ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వ�
2014కు ముందు సూర్యాపేట ఎట్లుందో, ఇప్పుడెట్లయ్యిందో ప్రజలు కండ్లారా చూస్తున్నారని, చెప్పిన దానికంటే ఎక్కువే అభివృద్ధి చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ
అరవయ్యేండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్�
ఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సూర్యాపేటకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం హాజరై బీఆర్ఎస్ సూర్యా�
ప్రజల కోసం పని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే 3 కొట్లాటలు, 6 కేసులు అన్నట్లు పరిస్థితి తయారవుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ
పదేండ్లుగా నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కావాలో? అభివృద్ధి పట్టని, కేవలం పదవుల కోసం పాకులాడే కాంగ్రెస్, బీజేపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,
‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్
నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారంటీ లేని పార్టీల గ్యారెంటీలను నమ్మరు’ అని రాష్ట్ర విద్యుత్
‘ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను మార్చింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడుతూ వాటినే కొనసాగించేలా మ్యానిఫెస్టోను రూపొందించింది.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ సర్కారుపై యువతకు పూర్తి విశ్వాసం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,