60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఎన్నికల్లో పోటీ జరు
తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోవడానికి సమైక్య పాలకులే కారణమని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే నాటి పరిస్థితులే తలెత్తుతాయని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పదవుల కోసం క
నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా అ పార్టీకి రాజీనామా చేశారు.
అభివృద్ధి చేశారని, ప్రజలకు గులాబీ జెండానే కొండంత అండ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘ రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కారు గుర్తుకు వేసిన ఓటు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టింది. మరింత అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.. మీ సేవకుడిగా పనిచేస్తా’ అని రాష�
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓటుతో అభివృద్ధిలో జరిగిన మార్పులను ప్రజలంతా కండ్లారా చూస్తున్నారని.. కేవలం పదేండ్ల పాలనలోనే ప్రశాంత వాతావరణంలో ఐక్యతను పెంచుకుంటూ అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చు�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న వారికి కండ్లు చెదిరేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూ�
అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదేని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే రైతు బంధు రాదని, రైతు బీమా, 24 గంటల కరెంట్ పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం చీకటిమయంగా మారింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు రాకతో వెలుగులు నిండాయి.’ అని రాష్ట్ర వి
విషబుద్ధితో రాక్షస రాజకీయాలకు పాల్పడుతున్న విపక్ష పార్టీలు బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న అభ�
‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులే. ఆరు గ్యారంటీలు అని చెప్తున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. కర్ణాటకలో 24గంటల విద్యు
సూర్యాపేటలోనే కాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపును మొండి చెయ్యి పార్టీ గాని, రెమ్మలు తెగిన కమలం పార్టీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శక్తి అడ్డుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నార�
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో గెలిచేది మనమే.. ఇంకా అక్కడక్కడా మిగిలిన పనులు పూర్తి చేసేది కూడా మనమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.