Anurag Thakur: ఏ బాధ్యత లేకుండా రాహుల్ గాంధీ ఇన్నాళ్లూ అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారంతో పాటు బాధ్యత కూడా వ�
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో పాలకులు ఘోర తప్పిదాలు చేశారు. అనేక తప్పుడు విధానాలను అనుసరించి ప్రజాధనాన్ని ఇష్టారీతిన ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు సమర్పించారు.
తెలంగాణ డిస్కమ్లు అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడానికి 24/7 శ్రమిస్తున్నాయని టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ అంతర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్ను బహిష్కరించారు. నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటేస్తామని వారు భీష్మించుకు కూర్చ�
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వేసవి తీవ్రత పెరుగుతున్నకొద్దీ విద్యుత్తు అవసరాలు కూడా భారీస్థాయిలో పెరుగుతున్నాయి. సగం కరెంట్ను ఇతర రాష్ర్టాల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తున్నది. తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 290 మిలియన్�
సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తే రాజకీయం మాని, రాష్ర్టానికి విద్యుత్తు సరఫరా చేసే సంగతిని చూడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడ
రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా చేపట్టనున్న ఎన్టీపీసీ రెండోదశ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. 2400 (3x800) మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం పీపీ
రెంట్ సరఫరా లేక రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య పరిష్కరించాలంటూ బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణవాసులు పలువురు ఆందోళనకు దిగారు. ఈదురుగాలులు, వడగండ్ల వలకకల ఎల్లమ్మ టెంపుల్, 16వ వ�
Balakrishna | రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి(Alliance) తప్పకుండా అధికారంలోకి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) దీమాను వ్యక్తం చేశారు.
R. Krishnaiah | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాట మారుస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందని బీసీ సంక్షే సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) ఆరోపించారు.
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనల మధ్య జరిగిన పొత్తుల వ్యవహరంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య ఆందోళన వ్యక్తం చేశారు.