సింగరేణి సంస్థ కు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని క�
Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్(ఏపీఎఫ్సీ) పరికరంతో విద్యుత్ ఆదా కావడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేష్ కుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం హెచ్టీ వి�
జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం కల్టెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వి�
Harish Rao | ‘వచ్చే ఎన్నికల్లోగానీ, భవిష్యత్తులోగానీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. స్థానిక ఎన్నిక�
Hanumanthu Naidu | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరి�
electricity | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 07: విద్యుత్ వినియోగదారులకు కరెంటు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు.
ప్రభుత్వం రైతుల వ్యవసాయంతోపాటు గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రకటనలు కాగితాలవరకే పరిమితమవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్కు కత్తెర ప�
రాష్ట్రంలో రాబోయే పదేండ్లలో విద్యుత్తు అవసరాలు రెట్టింపుకానున్నాయి. ప్రస్తుతమున్న విద్యుత్తు డిమాండ్ 2035 కల్లా డబుల్ కానుంది. 2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1.5 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుక�
Kodangal | అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు.