వచ్చే వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశమున్నదని ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో నిరుడు 3,756 మెగావాట్లు ఉన్న గరిష్ఠ విద్య
Ratan Tata | టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారితో నిజం మాట్లాడే ధైర్యమున్న వ్యక్తి అని కొనియాడారు.
YCP MPs | వైసీపీ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి స్పష్టం చేశారు.
తరచూ విద్యుత్తు కోతలపై ప్రజలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా వాసులు శనివారం గన్నారం సబ్స్టేషన్ను ముట్టడించారు.
Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
గ్రేటర్వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో �
Anurag Thakur: ఏ బాధ్యత లేకుండా రాహుల్ గాంధీ ఇన్నాళ్లూ అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారంతో పాటు బాధ్యత కూడా వ�
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో పాలకులు ఘోర తప్పిదాలు చేశారు. అనేక తప్పుడు విధానాలను అనుసరించి ప్రజాధనాన్ని ఇష్టారీతిన ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు సమర్పించారు.
తెలంగాణ డిస్కమ్లు అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడానికి 24/7 శ్రమిస్తున్నాయని టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ అంతర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్ను బహిష్కరించారు. నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటేస్తామని వారు భీష్మించుకు కూర్చ�
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.