విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.
Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్�
Telangana | కాంగ్రెస్ హయాంలో రైతులు ఆరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక, సరిపడ సాగునీరు, విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు గంటల కరెంట్ కోసం అర్ధరాత్�
KTR | ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..? ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచి
CM KCR | బీఆర్ఎస్ సభ అంటే.. ప్రజలు పోటెత్తుతారు. జనసునామీతో హోరుగాలి కూడా గులాబీమయమైపోతుంది. ప్రచండ రుద్రనర్తనను తలపించేలా కేసీఆర్ తన మాటలతో నిప్పులు చిమ్ముతారు. ఒక్కొక్క మాట ఓ తూటాలా దూసుకెళ్తుంటే జనం ఆలో
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�
‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మ
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ (Deputy Mayor)మోతె శ్రీలత శోభన్రెడ్డి (Srilatha Reddy), బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు బు�
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గాడాంధకారంలో మగ్గిపోయిన తెలంగాణను, నేడు విద్యుత్తు కాంతుల తెలంగాణగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్తు స�