నాగార్జునసాగర్, శ్రీశైలం ఎడమగట్టు కేంద్రాల నుంచి తెలంగాణ కొనసాగిస్తున్న విద్యుత్తు ఉత్పత్తిని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చే
అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా �
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హో�
నిరుపేదలు, దళితులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉందని, రాబోయే 2023 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన�
ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధిక
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాట�
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన రమేశ్ లాల్కు ఇద్దరు కూతుర్లు. పేర్లు నిఖిత, కరిష్మా. ఇద్దరికీ పెండ్లి నిశ్చయమైంది. ఒకే ముహూర్తంలో వివాహం. అక్కాచెల్లెల్లిద్దరూ ఒకే రకమైన పె�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
శక్తి పుత్రుడైన గణపతి రూపం అత్యంత శక్తిమంతమైంది. ఆయన రూపాన్ని చూస్తున్నంత సేపూ.. మనలో ధనాత్మక శక్తి ఆవహిస్తుంది. ఓంకారం విన్నప్పుడు పొందే అనుభూతి, గణపతి స్వరూపాన్ని చూసినప్పుడు కలుగుతుంది. దీనికి నిదర్శ�
వేసవికాలంలో అమాంతం పెరిగే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. గతేడాది వేసవిలో ఎదురైన సమస్యలను
2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�