Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ (Deputy Mayor)మోతె శ్రీలత శోభన్రెడ్డి (Srilatha Reddy), బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు బు�
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గాడాంధకారంలో మగ్గిపోయిన తెలంగాణను, నేడు విద్యుత్తు కాంతుల తెలంగాణగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్తు స�
Minister Niranjan Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) ధీమా వ్యక్తం చేశారు.
Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్(BRS) ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాక�
తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
Minister Koppula | ఉమ్మడి రాష్ట్రంలో అధికకాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస అవసరాలను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) ఆరోపించారు.
తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక
ఎండాకాలంలో పరిశ్రమలు, వ్యాపార సం స్థల వద్ద జనరేటర్ల మోత వినిపించేది. అప్రకటిత వి ద్యుత్ కోతలతో వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రం గాలు కుదేలయ్యేవి. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల మీద ఆధారపడేవారు. విద్యుత్ ఖర్చులు �
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించిందని జేఎన్యూఎస్యూ విద్యార్థి నేతలు ఆరోపించార�
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �