బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్
జేఈఈ మెయిన్లో కటాఫ్ మారులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించా�
ఏపీ అధికారుల గైర్హాజరు కారణంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. మంగళవారం జలసౌధలోని జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉన్నది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ, 21 సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాలపాటు సమావేశాలు జరిగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ క
Fiber net Case | ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ముందస్తు బెయిల్ పిటిషన్(Petioion)పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�
INDIA bloc meet | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది.
odd-even policy: ఢిల్లీలో సరి-బేసి విధానం అమలును వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నవంబర్ 13 నుంచి 20 వరకు సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవ�
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి రద్దయింది. ఈ నెల 29న తలపెట్టిన హైదరాబాద్ పర్యటనను అమిత్షా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది అమిత్షా పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి. తె�
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh), సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయి�
అహ్మదాబాద్: భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఫైనల్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తుదిపోరును రిజర్వ్ డే (సోమవారం)కు మార్చారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి భక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మహా కుంభాభిషేకాన్నివాయిదా వేస్తున్నట్లు ఏపీ దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్(Endowment Com