భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన యుద్ధ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)నూ తాకింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ లీగ్ను వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది
ఐపీఎల్తో పాటు సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
ఈ నెల 9 నుంచి 14 మధ్య జరగాల్సిన సీఏ పరీక్షలను చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వాయిదా వేసింది. ఫైనల్, ఇంటర్మీడియెట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిం�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్కు (Sunita Williams) మరోసారి నిరాశే ఎదురయింది. తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో ఉంటున్న ఆమె భూమి మీదికి రావడం మరింత ఆలస్యమయ్యే
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
రాజమౌళి, మహేశ్బాబు సినిమా అప్డేట్ అంటూ కొందరు నెటిజన్లు తోచినట్టు రాసేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానున్నదంటూ ఓ వార్త సోషల్మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది. అయితే.. తాజా సమాచ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును సోమవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ ‘గేమ్ చేంజర్' సంక్రాంతికి వస్తుండటంతో ‘విశ్వంభర’ని వాయిదా వేయాల్సొచ్చింది.
Bharat Bhagya Vidhata | కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ వర్గం వారిని కించపరిచేలా వివాదాస్పద అంశాలున్నాయని కేంద్ర సెన్సార్ బోర్డ్ అభ్య�