రీసెంట్గా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న కంగనారనౌత్కు ‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు? ఒకవేళ చేసుకుంటే నటుడ్ని చేసుకుంటారా? రాజకీయ నాయకుడ్ని చేసుకుంటారా? అనే ప్రశ్న ఎదురైంది.
రాజ్తరుణ్ అప్కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్కుమార్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.
బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్
జేఈఈ మెయిన్లో కటాఫ్ మారులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించా�
ఏపీ అధికారుల గైర్హాజరు కారణంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. మంగళవారం జలసౌధలోని జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉన్నది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ, 21 సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాలపాటు సమావేశాలు జరిగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ క
Fiber net Case | ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ముందస్తు బెయిల్ పిటిషన్(Petioion)పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�
INDIA bloc meet | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది.
odd-even policy: ఢిల్లీలో సరి-బేసి విధానం అమలును వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నవంబర్ 13 నుంచి 20 వరకు సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవ�