న్యూఢిల్లీ : రెండోవిడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను (JEE)ను ఎన్టీఏ వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
TS EAMCET | రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ (EAMCET) అగ్రికల్చర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్
ముంబై: సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయడంతో.. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్షను రద్దు చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. అసెంబ్లీ సెక్రటరీ
ఉస్మానియా యూనివర్సిటీ, మే 16: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వా�
అబుదాబి : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA-2022) వేడుకలు వాయిదాపడ్డాయి. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఐఫా వేడుకలు ఈ నెల 18
Asian Games | ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఏషియన్ గేమ్స్ (Asian Games) వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ ఆసియా క్రీడలను నిరవధి
GRMB | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార�
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో రిలీజ్ చేయనున�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచంతోపాటు భారత్పైనా ప్రభావం చూపుతున్నది. వాయు శక్తి విన్యాసాలను భారత వాయుసేన (ఐఏఎఫ్) వాయిదా వేసింది. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్లోని పోఖ్రాన్ రేంజ్లో ఈ �
హైదరాబాద్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మార్చి 11వ తేదీకి వాయిదాపడింది. వాస్తవానికి సమావేశం 4వ తేదీన జరుగాల్సి ఉండగా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ �