R. Krishnaiah | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 పరీక్షల (Group-1 exam ) ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్ను ప్రయోగిం
Chandrababu letter | ఐఏఎస్ కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
Artemis | 2024 ఏడాది చివరలో ఆర్టెమిస్-2 పేరుతో మానవసహిత జాబిల్లి యాత్ర నిర్వహించతలపెట్టిన నాసా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పెరిగ్రీన్ ల్యాండర్ ప్రయోగం విఫలం కావడంతో నాసా తాజా నిర్ణయం తీసుకుంది. దా�
సింగరేణి (Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్ను వా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�
నీట్ యూజీ 2023ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంస్, బీఏఎంఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 7న నీట�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక
పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సెలింగ్లో కొత్త సీట్ల చేర్పు ప్రక్రియను నేషనల్ మెడ�
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులను మరోసారి టెన్షన్కు గురిచేసింది. గురువారం నుంచి ప్రారంభం కావా ల్సిన జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు కేవలం ఒక్క రోజు ముందే ఈ �