జేఈఈ అడ్వాన్స్డ్ | దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన
జేఈఈ-మెయిన్స్| ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశల�
ఐఎన్ఐ సెట్| వైద్య విద్యలో ఎండీ, ఎమ్మెస్, డీఎం, ఎంసీహెచ్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ సెట్ జూలై సెషన్ పరీక్ష తేదీని ఎయిమ్స్ ప్రకటించింది. ఈ జాతీయ స్థాయి పరీక్షను జూలై 22న నిర�
ఓపెన్ స్కూల్| వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
లా ఎంట్రెన్స్ టెస్ట్| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయి.
కరోనా ఎఫెక్ట్| కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని పరీక్షను వాయిదా వ�
వాయిదా| దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా
ఇంటర్ పరీక్షలు వాయిదా | ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది
సైనిక స్కూల్| దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్లో మరో ప్రవేశపరీక్ష చేరింది.
మెగాస్టార్ చిరంజీవి , కలువ కళ్ల సుందరి ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న