దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కానీ, అదేరోజు ఏపీ
ఓయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ మంగళవారం తెలిపారు. బీఏ, బీఎస్డబ్ల్యూ (ఇయర్వైజ్ స్కీమ్) కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ న�
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల గెజిట్ అమలును మరో 6 నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పునర్విభజన
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
Yadadri | యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని
OU | ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. సెలవులను పొడగించిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా
కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వాయిదావేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఆ జాబితాలో ప్రభాస్ ‘రాధేశ్యామ్�
RRR movie postponed | కొత్త ఏడాది ఆరంభంలో సినీప్రియులకు నిజంగా ఇది చేదువార్తే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమాను వాయిదా వేస్తున్నట్లు శనివారం చిత్రబృందం
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సందేహం వ్యక్తం చేశారు.
Miss World-2021: ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో
అమరావతి : ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ-నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్లో) ఎంబీఏ ప్రవేశాలక�