రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకోడానికి సహకరించారు. దీంతో బాధితుడు బుధవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజే�
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్
సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. నీట్లో సీటు సాధించినా.. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు ఫీజు చెల్లించే స్థితిలో లేకపోవటంతో ఆ చదువుల తల్లి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. పెద్దపల్లి జిల్లా సు
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన సురేశ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత
తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల �
రాష్ట్రంలోని దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో�
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రానికి చెందిన బలిజె సుశీలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర