ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�
పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణ రాష్
వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషిని కొనియాడిన మంత్రి తొగుట, ఆగస్టు 27 : పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి హరీశ్రావు పేర్కొ�
తెలంగాణ సర్కారు ఆహార భద్రత కార్డుదారులకు తీపికబురు అందించింది. ఆరోగ్య శ్రీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకముందు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు మాత్రమే వైద్యం అందేది. ప్రభుత్వ, ప్�
జనగామ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి బీజేపీ నిర్వహించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనం లేక వెలవెలబోయింది. పొరుగు రాష్ర్టాల కూలీలకు డబ్బుల్చి కొందరిని తీసుకొచ్చినా.. భారీ బహిరంగసభ అంటూ ప్రచారం చేస
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�
సీఎం కేసీఆర్తోనే పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తీగలవేణి గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి లక్షల
గల్ఫ్ బాటపట్టిన వలసజీవి గుండె ఆగిపోయింది. కరోనా కష్టాలను దాటుకొని భవిష్యత్తుపై ఆశలతో ముందుకెళ్తున్న సమయంలో కుటుంబం ఆగమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కు�
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద.. ఇన్నాళ్లు గ్రామాలవారీగా గుర్తించిన పనులకు ఆమోదం పొంది.. తద్వారా పనులు చేపట్టే వారు. అలాగే ఎన్ని పనులైనా చేసే అవకాశముండేది. ఒక గ్రామానికి ఇన్ని పనులు మాత్రమే చేపట్టాలన్న నిబం�
గ్రామీణ ప్రాంతాల్లో వలసకు అడ్డుకట్ట వేసి, ఉపాధి కల్పనతో సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించినదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ఆసరాగా ఉంటూ వస్తున్న ఈ పథ
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త వేషాలు వేస్తున్నది. పేదలకు ఉపాధి దూరం చేసేలా అనేక కొర్రీలు పెడుతున్నది. ఇప్పటివరకు గ్రామ సభ�