ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్ గేట్ తండాకి చెందిన బాబియా నాయక్కి రూ.60వేలు మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గ్యార చం�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్ల�
పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే వ్యా�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు
ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎ
నగరంలో సామాన్యులు వివాహాలు, ఇతర వేడుకలు చేసుకోవాలంటే.. అంత సులువుకాదు.. ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఎంత కాదన్నా.. తక్కువలో తక్కువగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలంటే.. రూ. 60వేల నుంచి లక్ష దాటుతుంది. వంట సామ�
చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు.. బొక్కలు తప్ప కండ లేని మనుషులు. నడవడానికి కూడా ఓపికలేక నీరసించిన వ్యక్తులు. సరిగా కండ్లు కూడా కనిపించని ఒంటరి వృద్ధులు.. చిన్నారులను రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కింద నిద్దురిం
ప్రతీ పేద బిడ్డ ఉన్నత చదువు కల సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు సాయమందిస్తున్నది. ఆర్థిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థ్థి విదేశీ విద్యకు దూరం కాకూడదని ఉపకార వేతనంతో కొండంత భరోసానిస్తున్నది. గత పాలకుల హయాంలో �
లోకంలో కొంతమంది భగవంతుణ్ని ఆరాధిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ఉంటూనే, సాటివారి గురించి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తారు. నిరంతరం ధ్యానంలో మునిగిపోతుంటారు. తోటివారు ఆపద
ఆమెది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ, ఆలోచనలు సువిశాలం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూనే.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పెండ్లయినా, పేరంటమైనా, సంతోషమైనా, ఆపదైనా వెంటనే వాలిపోయి ఆర్థిక సాయం చేస్తారు. ఆమె అభిమత�