కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పాలన సాగిస్తూ పేదలపై భారం మోపుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంపును నిరసిస్తూ పార్ట
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న పేదల కోసమే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆదేశాలతో హిల్ స్వచ్ఛంద స�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మ�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ప్రజల నుంచి స్పంద
పేద, మధ్య తరగతి ప్రజల కల సాకారమైంది. కోరుట్ల నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు వచ్చింది. మంత్రి కేటీఆర్ గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారుల్లో ఆనందంలో మునిగిపోయారు
సబ్సిడీ గొర్రెలను ఇప్పిస్తామని గొల్ల, కుర్మలను నమ్మించి కోట్లు కాజేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్క
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివ�
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల అమలు కోసం మంత్రి హరీశ్రావు నిరంతరం శ్రమిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్
పనులు కరువైన తమకు తెలంగాణ రాష్ట్రం అమ్మలా ఆదుకుంటున్నది. కడుపునిండా తిండి, చేతినిండా పనిదొరుకుతున్నదని వలసజీవులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి రాష్ర్టాల్లో కూలీ కూడా దొరకకపోవడంతో తెలంగాణకు వ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �