ఉన్న త విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించినా పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచా రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్
Donate Kart | ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనిపిస్తే.. అమెజాన్నో, ఫ్లిప్కార్ట్నో ఆశ్రయించలేం కదా! ఆ పని చేసిపెట్టడానికంటూ ఓ వేదిక ఉండాలి. ఆ బాధ్యత మేం తీసుకుంటామంటూ ముగ్గురు యువకులు ముందుకొచ్చారు. పేదల అవసరానిక�
సీనియర్ నటుడు శివాజీరాజా ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కళ్లు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 37 ఏళ్లుగా పరిశ్రమలో రాణిస్తున్నారు. నేడు ఆయన జన్మదినం
ఒక విద్యార్థిని రైతుబిడ్డ.. ఇంకో విద్యార్థిని కూలీ బిడ్డ.. వీరిద్దరు బాగా చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. కానీ, కాలేజీలో చేరేందుకు ఆర్థిక స్థోమత సహకరించలేదు. విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చాహరే జనార్దన్-రేఖ దంపతుల మూడో కుమార్తె కరిష్మా ఎంబీబీఎస్ చదువుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసానిచ్చారు
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల�
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల
కరీంనగర్ : నిరుపేదలకు సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని హుజూరాబాద్లో గల కేసీ క్యాంపులోని
ఇదే సీఎం కేసీఆర్ ఆలోచన శాసనమండలిలో మంత్రి వేముల హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంపదను పెంచాలి, పేదలకు, రైతులకు పంచాలి అన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశా�