ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
భైంసాటౌన్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్సకోసం ఎదురుచేసే బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన టి. భోజవ్వకు రూ. 60 వేల �
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డిడిచ్పల్లి, అక్టోబర్ 30: న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్�
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నిజామాబాద్ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఓ వరంలా ఉపయోగపడుతున్నదని అర్బన్ �
పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికార
దీనిపై విస్తృత ప్రచారం అవసరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు పాల్గొన్న హైకోర్టు సీజే, తదితరులు సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెల
కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి �
ఎంపీ ప్రభాకర్రెడ్డి | నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�
ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ | పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని : ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల అనాజీపూర్ చెరువులో పడి మృతి చెందిన గూని అంజనేయులు కుటుంబ సభ్యులను పరామర�
ఎమ్మెల్యే అరూరి | రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.