దీనిపై విస్తృత ప్రచారం అవసరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు పాల్గొన్న హైకోర్టు సీజే, తదితరులు సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెల
కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి �
ఎంపీ ప్రభాకర్రెడ్డి | నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�
ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ | పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని : ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల అనాజీపూర్ చెరువులో పడి మృతి చెందిన గూని అంజనేయులు కుటుంబ సభ్యులను పరామర�
ఎమ్మెల్యే అరూరి | రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | నిరు పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో లబ్ధిదారులకు రూ.28.59 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పుట్టింటి చీరలను కానుకగా పంపిణీ చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ �
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల