ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది.
పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరమని ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు సీఎంఆర్ చెకులను పంపిణీ చేశారు.
పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి కండ్లద్దాలు, సర్జరీలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రెండురోజుల సెలవుల తర్వాత సోమవారం నుంచి ప్రార�
పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి పని నిమిత్తం నిత్యం వేల మంది వచ్చిపోతుంటారు. ముఖ్యంగా పల్లెటూరు నుంచి ప్రజలు ప్రతిపనికీ జిల్లా కేంద్రానికి రావాల్సిందే. పని ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ఎంతో సమయం ప�
యాప్, కొత్త సర్క్యూలర్పై నిరసనల వెల్లువ పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ దేశ రాజధానిలో 3 రోజులుగా 500 మంది ధర్నా కదిలివచ్చిన 15 రాష్ర్టాల ఉపాధి హామీ కూలీలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంత�