వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి పని నిమిత్తం నిత్యం వేల మంది వచ్చిపోతుంటారు. ముఖ్యంగా పల్లెటూరు నుంచి ప్రజలు ప్రతిపనికీ జిల్లా కేంద్రానికి రావాల్సిందే. పని ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ఎంతో సమయం ప�
యాప్, కొత్త సర్క్యూలర్పై నిరసనల వెల్లువ పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ దేశ రాజధానిలో 3 రోజులుగా 500 మంది ధర్నా కదిలివచ్చిన 15 రాష్ర్టాల ఉపాధి హామీ కూలీలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంత�
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్న�
మహబూబ్నగర్ : నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సబ్ కి యోజన స�
కీసర, మార్చి 14 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధి గోధుమకుంట గ్రామానికి చెందిన మంచాల యాదగిరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మం
MLA Shanampudi Saidireddy | పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పే�
బాలబాలికలు అందరూ పాఠశాలల్లోనే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో పనికి వెల్లరాదని, మైనర్ పిల్లలకు విద్య అందించటానికి, పోషకారలోపం లేకుండా చూడటానికి తాము ఎల్లవేలల సిద్ధంగా ఉంటామని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ