MLA Shanampudi Saidireddy | పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పే�
బాలబాలికలు అందరూ పాఠశాలల్లోనే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో పనికి వెల్లరాదని, మైనర్ పిల్లలకు విద్య అందించటానికి, పోషకారలోపం లేకుండా చూడటానికి తాము ఎల్లవేలల సిద్ధంగా ఉంటామని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ
బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంట
మంత్రి హరీశ్రావు | ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎ�
మంత్రి ఎర్రబెల్లి | రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పేదలు అభివృద్ధి చెందడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
భువనేశ్వర్, నవంబర్ 14: ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనను, తన కుటుంబాన్ని పాతికేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుతూ, సేవ చేస్తున్న ఓ రిక్షావాలా రుణాన్ని తీర్చుకున్నారు ఓ బామ్మ. ఏకంగా కోటి రూపాయల విలువైన తన ఆస్�
మంత్రి సబితాఇంద్రారెడ్డి | పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సర�