ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
భువనేశ్వర్, నవంబర్ 14: ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనను, తన కుటుంబాన్ని పాతికేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుతూ, సేవ చేస్తున్న ఓ రిక్షావాలా రుణాన్ని తీర్చుకున్నారు ఓ బామ్మ. ఏకంగా కోటి రూపాయల విలువైన తన ఆస్�
మంత్రి సబితాఇంద్రారెడ్డి | పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సర�
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
భైంసాటౌన్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్సకోసం ఎదురుచేసే బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన టి. భోజవ్వకు రూ. 60 వేల �
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డిడిచ్పల్లి, అక్టోబర్ 30: న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్�
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నిజామాబాద్ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఓ వరంలా ఉపయోగపడుతున్నదని అర్బన్ �
పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికార