ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల
పేదలకు మేలు | సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్న
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�