మంత్రి నిరంజన్ రెడ్డి | నిరు పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో లబ్ధిదారులకు రూ.28.59 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పుట్టింటి చీరలను కానుకగా పంపిణీ చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ �
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల
పేదలకు మేలు | సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్న