పేదలకు మేలు | సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్న
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�
75th Independence Day : చౌకధరల ద్వారా పోషకాహారం : మోదీ | సంపూర్ణ వికాసానికి పోషకాహారం అడ్డంకిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కరూ కూడా పోషకాహార లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పోషకా�
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | పేదల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం | ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
భోపాల్, ఆగస్టు 7: పేదలను కాంగ్రెస్ వంచించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గత ప్రభుత్వం రోజూ వందసార్లు ‘పేదలు’ అనే మాటను పాటలా పాడేదని, వారి సంక్షేమానికి మాత్రం ఏం చేయలేదని ధ్వజమెత్తారు. మధ్యప్రద�