వారికి ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్కు ఎలక్ట్రానిక్ వోచర్తో ఆర్థిక సాయం చేయవచ్చు జనాభా, వైరస్ తీవ్రతను బట్టి రాష్ర్టాలకు టీకాలు వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత వ్యాక్సినేషన్పై కేంద్రం స
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేస�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్�
పెద్దపల్లి : నిరుపేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన తమ్మిడవేణి అంజయ్యకు ముఖ్యమం�
రంగారెడ్డి : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి �