న్యాయ సేవా సంస్థలు ధనికుల కోసమే కాదు ఆ భావనను వెంటనే విడిచిపెట్టాలి: జస్టిస్ రమణ న్యూఢిల్లీ, ఆగస్టు 4: ధనవంతులకు న్యాయసహాయం అందించేందుకు మాత్రమే తాము ఉన్నామన్న భావనను న్యాయ సేవా సంస్థలు వెంటనే విడనాడాలన�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
బాల్క సుమన్ | నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
వారికి ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్కు ఎలక్ట్రానిక్ వోచర్తో ఆర్థిక సాయం చేయవచ్చు జనాభా, వైరస్ తీవ్రతను బట్టి రాష్ర్టాలకు టీకాలు వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత వ్యాక్సినేషన్పై కేంద్రం స