ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజా నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ప్రాధాన్యత ఉండటంలేదని ఇన్ని రోజులు అసంతృప్తితో ఉన్న వీరు ఇప్పుడు జిల్లా�
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Minister Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్ గూడ్స్కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చారు.
ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నే�
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మహబూబ్నగర్ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లడం రాజకీ
వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రెండు జిల్లాల ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన’ అమలుపై మంగళవారం ఖమ్మ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా సెక్రటెరియట్లో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన గ్రౌండ్ ఫ్లోర్లోని 10,11,12 బ్లాక్లు కేటాయించారు. బాధ్యతలు చేపట్టిన పొ�
ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిస�
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్త
సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై వి�
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు దాచిన రూ.3 కోట్ల నగదును పోలీస్, టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్కాడ్ సోమవారం పట్టుకున్నది.