గ్రామీణ ప్రాంతా ల్లో ఇందిరమ్మ ఇ ండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిందని, ఇక పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నదని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
మరో పదిహేను రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఎవరూ గుర్తు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాల్లో సర్�
పార్టీ పదవులను ఆశించిన ఉమ్మడి ఖమ్మంజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జెండాను మోసి ఉమ్మడి జిల్లాలో పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన సీనియర్ న�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపి�
పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి �
జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఆలింగనం చేసుకునేందుకు మాజీ మంత్రి జీవన్రెడ్డి వద్దకు వెళ్లగా ఆయన వెనక్కి జరిగి నమస్క�
‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు.
భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
భూ భారతి దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా క
రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71
పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం- 2025 ను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల�
‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం