‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు.
భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
భూ భారతి దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా క
రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71
పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం- 2025 ను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల�
‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం
హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి(దరిపల్లి) రామయ్యకు ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు, అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య.. శనివారం తెల�
ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి చైర్మన్ ఎంపికలో ఇద్దరి మధ్య వర�
ఔటర్రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అభివృద్ధి పనులకు రూ.6,500 కోట్లు మంజూరు చేసి హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్టేషన్ఘన్పూ�
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చోడు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం గంటపాటు రాస�
Ponguleti Srinivasa Reddy | రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కొద్దికాలంగా సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టు హాడావిడి చేసిన ఆయన..
వచ్చే ఎండకాలం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటుందన్న నివేదికలు అందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎదురు తంతాయని, వర్షాలు పడే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగుదామని �