పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా సెక్రటెరియట్లో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన గ్రౌండ్ ఫ్లోర్లోని 10,11,12 బ్లాక్లు కేటాయించారు. బాధ్యతలు చేపట్టిన పొ�
ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిస�
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్త
సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై వి�
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు దాచిన రూ.3 కోట్ల నగదును పోలీస్, టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్కాడ్ సోమవారం పట్టుకున్నది.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ‘నోట్ల కట్టల పాములు’ బుసలు కొడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో ఎంతకైనా తెగబడుతున్న ఆ పార్టీ ధన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఖ�
ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులదిగా భావిస్తున్న రూ.7.5 కోట్ల నగదు శనివారం అజీజ్నగర్లో పట్టుబడిన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా ద ర్యాప్తు జరుపుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ�
ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావునే. కేసీఆర్ ఈ సందర్భంగా చిన్నయసూ
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం కదిలింది.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభల
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ�
మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని