మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని
హైదరాబాద్లో ఈ నెల 17న నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారి�
ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మ�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటెత్తుపోకడలతో ఖమ్మం జిల్లా క్యాడర్లో గందరగోళం నెలకొన్నదని, అధిష్ఠానం మేల్కొని చర్యలు తీసుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్ట�
Ponguleti Srinivasa Reddy | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట
సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా ఎదిగారని, ఎంపీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కేసీఆర్నే ఆయన విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
Ponguleti | మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగ
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి ఆధీనంలో ఉన్న ఎన్ఎస్పీ భూముల్లో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పొంగులేటీ, ముస్తాఫా.. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మంత్రి పువ్వాడపై పొంతనలేని ఆరోపణలు చేస్తే.. ఇకపై చూస్తూ ఊరుకోం. తగిన బుద్ధి చెబుతాం..’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి, కాంగ్రెస్ నాయకుడు ముస్తాఫాపై బీఆర్ఎస్ మైన
Congress | కాంగ్రెస్లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయ నో జాతీయ పార్టీ అగ్రనేత.. అంతటి వ్యక్తి సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తే జనం మైమరిచిపోయేలా ఉండాలి. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన అందిస్తామో తెలియజేయాలి. కానీ ఖమ్మం నగరంలో తెలంగాణ పీసీసీ ఆధ్వర్�